బియ్యం వితరణ చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు వెంకంపెట్ లో నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్ మహబూబ్ ఖాన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు 50కేజీ ల బియ్యాన్ని వితరణ చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అగ్గి రాములు,గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, ఎర్రం(బస్సు) మల్లయ్య,కోడూరి మల్లేశం, కుటుంబ సభ్యులు హస్సేన్, హుస్సేన్ లు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News