రాజన్న సిరిసిల్ల జిల్లా :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా సోమవారం బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి ని ఘనంగా నిర్వహించరు.
ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ , బోయిని ఎల్లేష్,ఎండీ బాబు,అక్కనపెల్లి ఉపేందర్ ,సాంబ లక్ష్మి రాజ్యం, నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి ,పిట్టల మోహన్, నల్ల మోహన్ జంగ సత్యం , పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, అమ్మిగల్ల గోపాల్, గంగిపెల్లి లచ్చయ్య, మెరుపుల మహేష్,ద్యావ మహిపాల్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,దండు రవి, మ్యాన కరుణాకర్, బోయిని పరశురాం, గుంటి జలంధర్, అంజయ్య , సాయి యాదవ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy