యాదాద్రి జిల్లా:పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు,డీజల్,పెట్రోల్,గ్యాస్ ధరలకు నిరసనగా ఏఐసీసీ సెప్టెంబరు 4 న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రేస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం భువనగిరి గెస్ట్ హౌస్ట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest Yadadri Bhuvanagiri News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy