ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన.. కీలక భేటీలు..!!

ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈసీ రెండో రోజు సమావేశం అయింది.

ఇందులో భాగంగా ఇవాళ మూడు విడతలుగా అధికారులతో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం చర్చలు జరపనుంది.ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇతర అధికారులతో ఈసీ సమావేశం కొనసాగుతోంది.

వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వాటిపై తీసుకున్న చర్యల గురించి సమీక్షించింది.ఈ మేరకు మధ్యాహ్నం రాష్ట్ర సీఎస్ తో పాటు డీజీపీ సీఈసీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు ప్రభుత్వం సంసిద్ధంతో పాటు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనుంది.

Advertisement
వైరల్ వీడియో : ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్..

తాజా వార్తలు