బ్రేకింగ్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‎లో ప్రమాదం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‎లో ప్రమాదం చోటు చేసుకుంది.జీఎఫ్ఎంఎస్ కంపెనీలో రియాక్టర్ పేలినట్లు తెలుస్తోంది.

పేలుడు సమయంలో భారీ శబ్ధం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు.ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.దీంతో బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు