సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయానికి భూమిపూజ..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండాలో సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌( Sant Sewalal Maharaj ), మారియమ్మ తల్లి అలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్‌ సేవాలాల్‌ ఆలయాన్ని నిర్మిచండం సంతోషంగా ఉందన్నారు.

ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా ఆలయ నిర్మాణ పనులు చేపడతామని సూచించారు.సేవాలాల్‌ మహరాజ్‌ సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో లావుడ్యా మోహన్,రాజు,సత్యం,లింబ,ప్రియ,తిరుపతి,దేవా,సంతోష్,లక్ష్మణ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News