తిరుమల శ్రీవారి సన్నిధికి జపాన్ నుంచి ఆపిల్స్ , మస్కట్ నుంచి ద్రాక్ష

తిరుమల శ్రీవారి సన్నిధికి బ్రహ్మోత్సవాల సందర్భంగా జపాన్ నుంచి ఆపిల్స్ మస్కట్ నుంచి ద్రాక్ష కొరియర్ సదుపాయంతో పియర్స్ పండ్లు తెప్పించినట్లు టిటిడి వెల్లడి.

తిరుమల శ్రీవారి అలంకారానికి ఒకటన్న కట్ ఫ్లవర్స్ వినియోగించినట్లు టీటీడీ వెల్లడించింది, ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య నిర్వాహకులుగా తీర్మానుజం వ్యవహరిస్తున్నట్లు టిటిడి సమాచారం ఇచ్చింది.

తాజా వార్తలు