శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని..

గుంటూరు జిల్లా చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తొలిసారి చిలకలూరిపేట నియోజకవర్గ ముఖద్వారం బోయపాలెం గ్రామ ఇలవేలుపు శ్రీ పార్వతీదేవి అమ్మవారి దేవస్థానంకు విచ్చేసిన సందర్భంగా ఆలయ ధర్మకర్త వడ్డేపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి నారు.

ఈ సందర్భంగా గౌరవనీయ మంత్రి వర్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజా వార్తలు