పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ల నియామకంపై గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా తమ ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై మండిపడింది.

AP High Court Is Angry With The Secretary Of School Education-పాఠశాల

ఈ క్రమంలోనే 2013 నుంచి నేటి వరకు విద్యాశాఖలో పని చేసిన అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.అనంతరం కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

కాగా ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యాలు కోర్టు ధిక్కరణ కేసు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement
మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

తాజా వార్తలు