ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

ఏపీ రాజధానిపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది.అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో రాష్ట్ర రాజధాని భవిష్యత్ తేలనుంది.

అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీం ధర్మాసనంలో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.

సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేయనుంది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు