వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేెశారు..

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున దాసరి సుదా నామినేషన్ దాఖలు చేెశారు.

బద్వేల్ ఎమ్మార్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ కు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఆమె వెంట ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషతో పాటు బద్వేల్ నియోజక వర్గ ఇన్ చార్జ్ గోవిందరెడ్డి కూడా ఉన్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తాజా వార్తలు