వైసీపీ, టీడీపీ ప్రజలను మోసం చేశాయి..: షర్మిల

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మి( AP PCC chief Sharmila )ల తీవ్రంగా మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు.

 Ycp And Tdp Cheated People..: Sharmila , Polavaram Project, Ys Sharmila, Ys Jag-TeluguStop.com

రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తున్నారని షర్మిల తెలిపారు.వైఎస్ కుటుంబం విడిపోవడానికి జగనే కారణమన్నారు.జగన్ నా అన్న వాళ్లందరినీ దూరం చేసుకున్నారని తెలిపారు.దీనికి సాక్ష్యం దేవుడు, తన అమ్మ, తన కుటుంబమని చెప్పారు.వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మూడు వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశానన్న షర్మిల ఎప్పుడు అవసరమని చెబితే అప్పుడు ఏది అడిగితే అది చేశానని తెలిపారు. వైసీపీ( YCP ) గెలుపు కోసం ఊరు ఊరు తిరిగానని చెప్పారు.

అయితే జగన్ ( YS jagan )ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మారిపోయారని ఆరోపించారు.వైసీపీ, జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ బీజేపీకి బానిసలని తెలిపారు.

వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube