చంద్రబాబు కుట్రల వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయి..: పోసాని

వైసీపీ నేత, ఏపీ ఎఫ్‎డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కీలక వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారన్న ఆయన నారా లోకేశ్ ( Nara Lokesh )లా వాలంటీర్లు వ్యవహరించడం లేదని చెప్పారు.చంద్రబాబు కుట్రల వలనే రాష్ట్రంలో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని తెలిపారు.

Volunteers' Services Stopped Because Of Chandrababu's Conspiracies Posani , Pos

చంద్రబాబుకు మహిళలు అంటే గౌరవం లేదని పోసాని తీవ్రంగా మండిపడ్డారు.

ఏంటి భయ్యా.. మనుషుల ఆరోగ్యంతో గేమ్స్ ఆడుకుందామనుకున్నారా?
Advertisement

తాజా వార్తలు