Krishnapatnam Port : కృష్ణపట్నం పోర్టులో విషాదం.. ఇద్దరు యువకులు మృతి

నెల్లూరు జిల్లా అదానీ కృష్ణపట్నం పోర్టులో( Adani Krishnapatnam Port ) విషాద ఘటన చోటు చేసుకుంది.ఓడలో ఆక్సిజన్ అందక ఇద్దరు యువకులు మృతిచెందారు.

ఆరో నంబర్ బెర్త్ లో ఉన్న ఇద్దరు యువకులు ఇండొనేషియా నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.మృతులు ఖదీర్,( Khadeer ) ప్రశాంత్ గా( Prasanth ) గుర్తించిన పోలీసులు వీరిద్దరూ పోర్టులో క్యాజువల్ ఉద్యోగులుగా పని చేస్తారని తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా బొగ్గు లోడుతో వచ్చిన నౌకలోని ట్యాంకర్ ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్( Gas Leak ) అయిందని, దీని కారణంగానే శ్వాస అందక ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని భావిస్తున్నారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు