వేములవాడలో బీజేపీ( BJP ) బహిరంగ సభ నిర్వహిస్తోంది.ఈ సభలో పాల్గొన్న బండి సంజయ్( Bandi Sanjay ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి మోదీకి కుట్రలు, కుతంత్రాలు తెలియవని బండి సంజయ్ అన్నారు.కరీంనగర్ కు రూ.12 వేల కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు.కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది.
గాడిద గుడ్డు అంటూ ఎద్దేవా చేశారు.ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
హామీలను అమలు చేయకుండా ఇంకా ప్రజలను మభ్య పెడుతుందన్నారు.ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ దొంగల పార్టీ అన్నారు.
ప్రజలంతా మోదీకి అండగా ఉండాలన్న బండి సంజయ్ ప్రజల మద్ధతు ఉండాలని కోరారు.