తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డు.. బండి సంజయ్

వేములవాడలో బీజేపీ( BJP ) బహిరంగ సభ నిర్వహిస్తోంది.ఈ సభలో పాల్గొన్న బండి సంజయ్( Bandi Sanjay ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Congress Gave Donkey Egg To Telangana People Bandi Sanjay , Bandi Sanjay , Tel-TeluguStop.com

ప్రధానమంత్రి మోదీకి కుట్రలు, కుతంత్రాలు తెలియవని బండి సంజయ్ అన్నారు.కరీంనగర్ కు రూ.12 వేల కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు.కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది.

గాడిద గుడ్డు అంటూ ఎద్దేవా చేశారు.ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

హామీలను అమలు చేయకుండా ఇంకా ప్రజలను మభ్య పెడుతుందన్నారు.ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ దొంగల పార్టీ అన్నారు.

ప్రజలంతా మోదీకి అండగా ఉండాలన్న బండి సంజయ్ ప్రజల మద్ధతు ఉండాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube