నేడు భారత్ -దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్

భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.కేరళలోని తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది.

రెండో టీ20 మ్యాచ్ అక్టోబ‌ర్ 2న గౌహ‌తిలో, చివ‌రి టీ20 మ్యాచ్ ఇండోర్‌లో అక్టోబ‌ర్ 4న‌ జ‌ర‌గ‌నుంది.సౌతాఫ్రికాతో 3 టీ20 లతో పాటు 3 వన్డేలు కూడా భారత్ ఆడనుంది.

ఇటీవ‌లే ఆస్ట్రేలియా జ‌ట్టుతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా విక్టరీ సాధించిన విషయం తెలిసిందే.

బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంది.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు