ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు.మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పర్యటన చేయనున్నారు.

 Ministers Visit To Joint Adilabad District-TeluguStop.com

దీనిలో భాగంగా ముందుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కేటీఆర్ పరామర్శించనున్నారు.ఇటీవలే జోగు రామన్న తల్లి భోజమ్మ మరణించారు.

అనంతరం ఆదిలాబాద్ లో ఐటీ సేవలను ప్రారంభించనున్నారు.అక్కడ నుంచి నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రులు వెళ్లనున్నారు.

విద్యార్థులతో సమావేశం అనంతరం వారితో కలిసి భోజనం చేయనున్నారు.విద్యార్థుల సమస్యలను మంత్రులు స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube