మెదక్ జిల్లా వెల్దుర్తిలో పులి సంచారం కలకలం

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.శంశిరెడ్డిపల్లి తండాలో గేదెపై దాడి చేసి చంపేసింది.

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి పులి బారి నుంచి తమను కాపాడాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు.

నాగచైతన్య శోభిత పెళ్లి అప్పుడేనా.. పెళ్లికి సంబంధించిన తీపికబురు అప్పుడే చెబుతారా?

తాజా వార్తలు