నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయింది...అర్జీవి...

నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయింది దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి స్టే తెచ్చారు.

సినిమా ఆగిపోయింది హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు నాపై ఆలిగేషన్ పెట్టారు.

కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నాడు తప్పుడు పత్రలను సృష్టించి కోర్టులో కేసు వేశారు దానికి సంబందించిన ఆధారాలు పంజాగుట్ట పోలీసులకు అందించాను.ఇదొక ఆనవాయితీగా గా మారుతోంది సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్.

ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టాను.ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చింది వారందరూ శేఖర్ రాజు పై కేసులు పెడతారు వాళ్ళ ఎండ్ చూస్తా.

చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నాం శేఖర్ రాజు కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసుకుందం అనే భావన తో శేఖర్ ఇదంతా చేస్తున్నారు.

Advertisement
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు