ఘనంగా ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల ప్రధానోత్సవం

తాజ్ డెక్కన్లో నిర్వహించిన ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన 33 మందికి ఈ అవార్డులను అంద జేశారు.

ఎవాక్రురేట్ గ్రూప్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త జోషిత రెడ్డి జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జస్టిస్ కేజీ బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ అవార్డులను ప్రధానం చేశారు.

వైద్య విభాగం లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, భరత్ ఠాకూర్, జయరామ్, శ్రీ ధర్, మనీష్ ఒక పాటు మరో ముగ్గురు వైద్యులు ఉండగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, మై హోమ్ కంపెనీ వ్యవస్థాపకులు జూపల్లి రామేశ్వర్ రావు వారితో పాటు 33 మందికి అవార్డులను అంద జేశారు.ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డులను అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అవార్డు గ్రహీతలు రామేశ్వరరావు నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..
Advertisement
" autoplay>

తాజా వార్తలు