నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకి అప్పగింత

నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐకు చేరింది.ఈ కేసుపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ తో పాటు ఇతర వస్తువులు అపహరణకు గురి కావడంపై గతంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో హైకోర్టుకు నెల్లూరు న్యాయమూర్తి నివేదిక ఇచ్చారు.

సుమోటోగా కేసు విచారణను స్వీకరించిన న్యాయస్థానం సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

Advertisement

తాజా వార్తలు