బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ పరువు నష్టం దావా..!!

బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ పరువు నష్టం దావా వేయనుంది.

సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై డబ్బుకు అమ్ముడు పోయారంటూ అసత్య ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

బీజేపీ సోషల్ మీడియాపై ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.ఈ క్రమంలో రేపు కోర్టులో పరువునష్టం దావా వేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని సమాచారం.

చైనా: యూట్యూబర్‌కు షాకింగ్ అనుభవం.. మంటలు షూట్ చేసిన రోబో డాగ్‌..?

తాజా వార్తలు