మరికాసేపటిలో తెలంగాణ బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మరికాసేపటిలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు.

స్పీకరం పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బడ్జెట్ ప్రతులను అందజేశారు.హరీశ్ రావు వెంట శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

శాసనమండలిలో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు