తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలపై తరుణ్ చుగ్ రియాక్షన్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పుపై వస్తున్న వార్తలను రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు.

మార్పు అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసిన ఆయన అధ్యక్ష మార్పు అంశం అధిష్టానం దృష్టిలో లేదని పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయే కొనసాగతారని స్పష్టం చేశారు.ఈ అంశంపై పదే పదే ప్రచారం చేయడం సరికాదని తరుణ్ చుగ్ అన్నారు.

అయితే దీనిపై ఇదివరకే స్పష్టత ఇచ్చామని, అయినా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదని మండిపడ్డారు.

పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...
Advertisement

తాజా వార్తలు