'సలార్'లో ప్రభాస్ పై వాయిస్ ఓవర్.. ఎవరు చెబుతారో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్( Salaar ) ఒకటి.

ఈ సినిమా గురించి నెట్టింట రోజుకొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఈ వార్తలన్నీ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేయడానికి దోహదం చేస్తున్నాయి.ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది.

రిలీజ్ దగ్గరికి రాబోతున్న కొద్దీ అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి.మేకర్స్ కూడా వరుస ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు.

ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టాలీవుడ్ చరిత్రలోనే కొత్త రికార్డులను నెలకొల్పింది.ఇక ఆ తర్వాత ఫస్ట్ సింగిల్, ట్రైలర్ వంటివి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ఇందులో భాగంగానే ట్రైలర్ ఆగస్టులో అని ముందే ప్రకటించారు.ఆ ట్రైలర్ కోసం ఎదురు చూస్తుండగానే మరిన్ని ఎగ్జైటింగ్ న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్( Prabhas ) గురించి ప్రత్యేకమైన వాయిస్ ఓవర్ నీల్ చెప్పించాడని తెలుస్తుంది.ఈ వాయిస్ ఓవర్ సినిమాపై మరింత బలమైన ఇంపాక్ట్ చూపిస్తుందని.

అలాగే ఫ్యాన్స్ కు కూడా కిక్ ఇస్తుందని టాక్.అలాగే వాయిస్ ఓవర్ చెప్పే డైలాగ్స్ కు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఇంతకీ ఈ వాయిస్ ఓవర్ ను ఎవరితో చెప్పించ బోతున్నారు అంటే.శుభలేఖ సుధాకర్( Subhalekha Sudhaka ) తో చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.దీంతో ఈ వార్త మరింత ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

కాగా ఈ సినిమాలో శృతి హాసన్హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు