నరేష్ పవిత్ర పెళ్లితో మళ్లీ అలాంటి వార్తలు ప్రచారం.. హనీమూన్ కు వెళ్లారంటూ?

సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ గురించి ఏ చిన్న వార్త ప్రచారంలోకి వచ్చినా ఆ వార్త క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతోంది.

వీళ్లిద్దరి ప్రేమ, పెళ్లి వ్యవహారం అనేక వివాదాలతో ముడిపడి ఉంది.

రమ్య రఘుపతి నరేష్ విషయంలో సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.నరేష్ కుటుంబ సభ్యులు సైతం ఈ వివాదం విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు.

అయితే నరేష్ పవిత్ర పెళ్లి జరిగినట్టు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఫోటోలు, వీడియోలు ప్రచారంలోకి వస్తుండగా వీళ్లిద్దరూ దుబాయ్ కు హనీమూన్ కు వెళ్లారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కొన్నిరోజుల క్రితమే వీళ్లిద్దరికీ పెళ్లి జరిగిందని ప్రస్తుతం నరేష్ పవిత్ర దుబాయ్ లో ఉన్నారని తెలుస్తోంది.

మరి కొందరు మాత్రం ఎం.ఎస్ రాజు నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు.

Advertisement

నరేష్ పవిత్ర దుబాయ్ కు వెళ్లినట్టు కొన్ని ఫోటోలు సైతం ప్రచారంలోకి వస్తున్నాయి.నరేష్ పవిత్రల పెళ్లి గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరికొన్ని రోజుల పాటు ఈ జోడీ వార్తల్లో నిలిచే అవకాశం అయితే ఉంది.

న్యూ ఇయర్ సందర్భంగా త్వరలో పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన నరేష్ ఆ వార్తలను నిజం చేశారని మరి కొందరు కామెంట్లు చేశారు.

నరేష్ పవిత్ర జోడీ రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో ద్వారా ఏ విధంగా వార్తల్లో నిలుస్తారో చూడాల్సి ఉంది.నరేష్ పవిత్ర జోడీ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటించే అవకాశం ఉంది.నరేష్ పవిత్రల జోడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

నరేష్ పవిత్రల పెళ్లి విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు