రసవత్తరంగా మారిన వైరా రాజకీయం..!

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం రాజుకుందని తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయని సమాచారం.ఈ క్రమంలో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గంపై మదన్ లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

Political Heat In Wyra Constituency Khammam District..!-రసవత్తరం

వైరా బీఆర్ఎస్ టికెట్ మదన్ లాల్ కు వస్తుందని తట్టుకోలేక ఫొటోలు మార్ఫింగ్ చేశారని మదన్ లాల్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.దీంతో వైరా నియోజకవర్గ రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు