యానాంలో రాయల్ క్లబ్ పై పోలీసుల దాడి

యానాంలో రాయల్ క్లబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు.రిక్రియేషన్ పేరుతో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో నిర్వాహకులకు , పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరోవైపు తమిళనాడు తరహాలో పుదుచ్చేరిలో కూడా ఆన్ లైన్ రమ్మీ బ్యాన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు