మర్యాద పూర్వక కలయిక!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ ని వారి నివాసం సంగీత నిలయంలో నూతనంగా బదిలీపై వచ్చి తమ బాధ్యతలను చేపట్టిన వేములవాడ పట్టణ సీ.

ఐ.

పి.కరుణాకర్, వేములవాడ రూరల్ సీ.ఐ.వై.కృష్ణ కుమార్, వేములవాడ రూరల్ ఎస్.ఐ.ఎం.మారుతి, చెందుర్తి ఎస్.ఐ.అశోక్ లు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎం.

ఎల్.ఏ రమేష్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని నా సంపూర్ణ సహకారం మీకు అన్ని వేళలా వుంటుందని తెలిపారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News