కాంగ్రెస్ పార్టీలో చేరిన నమిలికొండ లత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులురాలు ఆకుల లత ఆద్వర్యంలో రాజన్న పేట గ్రామానికి చెందిన నమిలికొండ లత గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

నమిలికొండ లత కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు ఆకుల లత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు షేక్ గౌస్ బాయి,పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , గిరిధర్ రెడ్డి, రవి , మర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, గంట వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, గంట ఆంజనేయులు గౌడ్, అంతేర్పుల గోపాల్, ఇస్మాయిల్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, బీపేట రాజ్ కుమార్, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు,.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News