చింతమనేని ప్రభాకర్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్..

కృష్ణాజిల్లా : చింతమనేని ప్రభాకర్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చు.

కె.ఏ పాల్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టడం సహజం.కోడిపందాలు, పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికి తెలుసు.23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా????? 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా?????టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టే చంద్రబాబు చివరి ఎన్నిక అంటున్నాడు.ఎమ్మెల్యేగా ఉండి ఇసుక మాఫీలో అధికారులపై దౌర్జన్యం చేసిన సంగతి అందరికీ తెలుసు.

ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్‌కు కీలక పదవి .. టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు

తాజా వార్తలు