ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీ

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ ను కేటీఆర్ మంత్రుల బృందం కలిసింది.

ఈ క్రమంలోనే కంటోన్మెంట్ లో స్కైవేల నిర్మాణంపై రాజ్ నాథ్ తో చర్చించారు.అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకెళ్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Minister KTR Visit To Delhi-ఢిల్లీ పర్యటనలో మం�

ఎదుగుతున్న రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కేంద్రానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు సున్నా అని వెల్లడించారు.

మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?
Advertisement

తాజా వార్తలు