మంత్రి కాకాణిని బర్తరఫ్ చేయాలి.. సోమిరెడ్డి

ఏపీలోని వ్యవసాయ శాఖలో భారీగా అవినీతి పెరిగిపోయిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.

రైతుల పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ సీఎంకి లేఖ రాశారని తెలిపారు.

ఈ నేపథ్యంలో మంత్రి కాకాణిని వెంటనే బర్తరఫ్ చేయాలని లేని పక్షంలో శాఖనైనా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

Latest Latest News - Telugu News