తాడేపల్లిలో వైఎస్ జగన్ తో వైసీపీ నేతల భేటీ..!

తాడేపల్లిలో వైఎస్ జగన్ ను( YS Jagan ) వైసీపీ ముఖ్యనేతలు కలిశారు.

ఈ మేరకు జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి,( Sajjala Ramakrishna Reddy ) విజయసాయిరెడ్డి,( Vijayasai Reddy ) కొడాలి నాని, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని భేటీ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత నేతలతో జగన్ సమావేశం అయ్యారు.ఇందులో ప్రధానంగా ఎన్నికల్లో ఓటమికి గల కారణాలతో పాటు భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసినప్పటికీ ఓటమి చెందడానికి గల కారణాలపై వైసీపీ విశ్లేషిస్తోంది.

వైరల్ వీడియో : బేబీ షవర్ పార్టీలో భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. దెబ్బకు భార్య..?
Advertisement

తాజా వార్తలు