జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చొప్పరి రామ చంద్రం అధ్యక్షతన బుధవారం పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

రాబోయే రోజుల్లో జిల్లాలోని 116 ప్రాథమిక సహకార సంఘాల సభ్యులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయుటకు ఎజెండా సమావేశం ఎజెండా అంశాలను రూపొందించినదని, అలాగే జిల్లా సొసైటీ యొక్క ఆదాయ మార్గాలు, మత్స్యకారుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది.

పలు ప్రభుత్వ పథకాల గురించి మత్స్యశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.ఇట్టి సమావేశంలో జిల్లా సహకార జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, వైస్ చైర్మన్ అంబటి శేఖర్, పాలకవర్గం డైరెక్టర్లు గాడి చర్ల దేవయ్య,గాడిచర్ల శ్రీనివాస్, జెట్టి దేవయ్య, నిమ్మల బాబు, పిట్టల బాబు, పని శివరామకృష్ణ , పర్శరములు పాల్గొన్నారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు ప్రతి రోజు అప్డేట్ చేయాలి - అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

Latest Rajanna Sircilla News