రైలొచ్చే సమయానికి ఫోన్ దొంగిలించాడు.. దొంగ తెలివికి నెటిజన్లు ఫిదా

తరచూ ఎక్కడో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.ఇళ్లల్లో చోరీలు, బ్యాంకు ఏటీఎంను కొల్లగొట్టడం లాంటి రోజూ చూస్తూనే ఉంటాం.

కొంతమంది తెలివిగా దొంగతనాలు చేస్తూ ఉంటారు.విచిత్రంగా చోరీలకు పాల్పడుతూ ఉంటారు.

ఇలాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి.వినూత్న పద్దతులను దొంగనాలను దొంగలు ఉపయోగిస్తున్నారు.

తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చూడటానికి ఇది చాలా కమెడీగా, ఫన్నీగా ఉంది.

Advertisement

ఇప్పుడు టెక్నాలజీ పెరిగి సీసీ కెమెరాలు రావడంతో దొంగలు పట్టుబడుతున్నారు.వాళ్ల దొంగతనాలు సీసీ పుటేజీలో రికార్డు అవుతున్నాయి.

తాజాగా కొంతమంది వాహనదారులు రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు.రైలు వస్తుండటంతో గార్డు గేటు వేశాడు.

దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు.ఈ సందర్భంగా ఒక వ్యక్తి రైలు ట్రాక్ దాడి వచ్చి వాహనదారుల్లో కలిసిపోయాడు.

ఫోన్ మాట్లాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు.ఫోన్ మాట్ాలడుతున్నా ఓ వాహనదారుడి ఫోన్ లాక్కోని రైల్వే ట్రాక్ దాడి పారిపోయాడు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

దొంగను పట్టుకునేలోపు ట్రాక్ పై ట్రైన్ వస్తుంది.దీంతో చేసేదేమీ లేక వాహనదారుడు తమ ఫోన్ ను దొంగ నుంచి సాధించుకోలేకపోయాడు.

Advertisement

ట్రైన్ వస్తుందని ముందుగానే గ్రహించి ఆ లోపు ఫోన్ దొంగలిస్తే ట్రైన్ వచ్చే సమయంలో ఎవరూ ఏమీ చేయలేరని దొంగ ఇలా తెలివిగా ఫోన్ చోరీ చేశాడు.దీనికి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

దీంతో అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో 44 సెకన్లు ఉంది.ఇప్పటివరకు దీనిని 1.2 మిలియన్ల మంది వీక్షించారు.21 వేలకుపైగాలైక్స్ వచ్చాయి.

తాజా వార్తలు