కోకాపేటలో భారత్ భవన్ కు కేసీఆర్ భూమి పూజ

హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో భారత్ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.

సుమారు 11 ఎకరాల్లో 15 అంతస్థుల్లో భారీ భవనాన్ని నిర్మించనున్నారు.

కాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న ఈ భవనంలో పార్టీ నేతలకు శిక్షణా తరగతులను నిర్వహించనున్నారని తెలుస్తోంది.మరే ఇతర రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది.

ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి..!!
Advertisement

తాజా వార్తలు