ఆ ఘనత సాధించిన ఒకే ఒక తెలుగు డైరెక్టర్ గా జక్కన్న...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు ప్రస్తుతం దేశం మొత్తం లో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజమౌళి అనే చెప్పాలి.

ప్రస్తుతం రాజమౌళి( S.

S.Rajamouli ) రెమ్యునరేషన్ ( Remuneration )ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే.రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న నేపథ్యంలో ఆయనకు యాడ్స్ లో నటించే అవకాశం ఉంది.

తాజాగా రాజమౌళి ఒక యాడ్ లో నటించి ఆ యాడ్ తో మెప్పించారు.ఆ యాడ్ ను చూసిన వాళ్లంతా రాజమౌళి తన క్రియేటివిటీతో ఈ యాడ్ ను తీసుకున్నారని సమాచారం అందుతోంది.div class="middlecontentim

బ్రిటన్ కు చెందిన బార్ట్లీ బోగ్లే హెగర్టీ అనే కంపెనీ క్రియేటివిటీ ప్రస్తుతం రాజమౌళి ఖాతాలో పడుతోంది.రాజమౌళి తానే ఈ యాడ్ క్రియేట్ చేశానని ఎక్కడా చెప్పకపోయినా సోషల్ మీడియాలో ఆ దిశగా ప్రచారం జరుగుతోంది.రాజమౌళి సైతం ఇతరుల క్రెడిట్ తనకు దక్కాలని ఎప్పుడూ కోరుకోరు.

Advertisement

రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా ఉండనున్నాయని తెలుస్తోంది.రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

జక్కన్నకు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.రాజమౌళి తన తర్వాత సినిమాలు కూడా భారీ రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే భవిష్యత్తు సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.div class="middlecontentim

టాలీవుడ్ హీరోలతో మాత్రమే సినిమాలు తీయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.రాజమౌళికి రాబోయే రోజుల్లో కూడా వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాజమౌళి సినిమాలకు భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తెలుగులో చాలా మంది హీరోలు యాడ్ ఫిల్మ్ లో నటించడం చూసాం, కానీ డైరెక్టర్లు యాడ్ ఫిల్మ్ లో నటించడం ఇదే మొదటి సారి.అందుకే జక్కన్న దీంట్లో కూడా రికార్డ్ కొట్టాడు అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు