ఫిరంగిపురం మండలంలో భారత్ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటన

భారత్ క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో మంగళవారం పర్యటించారు.పర్యటనలో భాగంగా అమీనాబాద్ లోని మూలంకరీశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో, ఫిరంగిపురం సాయిబాబా దేవాలయంలో, ఫిరంగిపురం బాల యేసు చర్చిలో పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

 Indian Cricketer Ambati Rayudu At Guntur District Firangipuram,indian Cricketer-TeluguStop.com

అనంతరం ఫిరంగిపురం సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల, సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల,

మార్నింగ్ స్టార్ కళాశాల విద్యార్థులతో కలసి విద్యార్థులకు పలు సూచన చేశారు.ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ ఈరోజు మా అమ్మగారి పుట్టిన గ్రామానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది, విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని అన్నారు.

ఈ సందర్భంగా ఫిరంగిపురంలోని గ్రామ నాయకులు, ప్రజలు ఆయనను సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube