11 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నా.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!

స్మాల్ స్క్రీన్ పై తన పంచులతో అలరిస్తున్న హైపర్ ఆది షోకి ఎవరైనా గెస్ట్ లు వస్తే వారితో కూడా ఒక ఆటాడుకుంటాడు.

ముఖ్యంగా వారు చేస్తున్న స్కిట్స్ లో హీరోయిన్స్ వస్తే మాత్రం హైపర్ ఆది ఆడేసుకుంటాడు.

లేటెస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఈషా చావ్లా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.ఆమెని చూసిన ఆది రెచ్చిపోయాడు.11 ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నా అని ఈషా చావ్లా పై తన ప్రేమని చూపించాడు హైపర్ ఆది.ఆమె తొలి పరిచయమైన ప్రేమకావాలి సినిమా వచ్చి 11 ఏళ్లు అవుతుంది.అప్పటినుంచి ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పాడు హైపర్ ఆది.అంతేకాదు ఆమె మీద తన ప్రేమని ఎక్స్ ప్రెస్ చేస్తూ సుడిగాలి సుధీర్, రష్మిల రిలేషన్ గురించి.ఇమ్మాన్యుయెల్, వర్షల రిలేషన్ గురించి కూడా పంచ్ వేశాడు హైపర్ ఆది.

తన ప్రేమని వారి ప్రేమతో పోల్చుతూ ఈషా చావ్లాని ముగ్గులోకి దించే ప్రయత్నం చేశాడు హైపర్ ఆది.శ్రీదేవి డ్రామా కంపెనీ.ఉన్న జబరస్త్ కమెడియన్స్ అందరికి దానికి వాడేస్తున్నారు.

హైపర్ ఆది జబర్దస్త్ మానేసి దానికి వస్తున్నాడు.బహుశా అందులో రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తున్నారు అనుకుంట.

Advertisement

ఈమధ్య అందరు జబర్దస్త్ ను వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు.హైపర్ ఆది కూడా వచ్చేస్తే మాత్రం మల్లెమాల.

ఈటీవీకి చాలా కష్టమని చెప్పొచ్చు.అయితే ఆదిని మాత్రం ఈటీవీ వదులుకునే ఆలోచనలో లేదని అనిపిస్తుంది.

అందుకే అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరి షో చేయిస్తున్నారు.తప్పకుండా ఆది అక్కడే కొనసాగే ఛాన్స్ ఉంది.

  జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తుండగా జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ రెండిటిని సక్సెస్ చేయాల్సిన బాధ్యత హైపర్ ఆది, రాం ప్రసాద్ ల మీద పడ్డదని చెప్పొచ్చు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు