బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది.ఆయన పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్మల్ జిల్లాలోని భైంసా నుంచి ప్రారంభంకానుంది.కాగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు బండి సంజయ్ పాదయత్రకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

దీంతో న్యాయస్థానంలో బీజేపీ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు