సముద్ర లింగాపూర్ లో ఆశ్వీణీ ఆసుపత్రి ఆద్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంపు..డాక్టర్ జి.సత్యనారాయణ స్వామి

రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో ఎల్లారెడ్డిపేట ఆశ్వీణీ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం ఫ్రీ హెల్త్ క్యాంపు ను ఆశ్వీణీ ఆసుపత్రి ఎండి డాక్టర్ జి సత్యనారాయణ స్వామి నిర్వహించారు.

గ్రామంలో వైద్య పరీక్షలు చేసి అవసరమున్న వారికి మందులుఇవ్వడం జరిగింది.

అలాగే రక్త పరీక్షలు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి , ఆశ్వీణీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అభినయ్ , బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎంపి వైద్యులు రాజారాం ,డాక్టర్ నరసింహులు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర ఎల్లా గౌడ్, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి ,శంసుద్దీన్, ఆల సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

Latest Latest News - Telugu News