రాష్ట్రంలో తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలనలో ఉదయం లేస్తే ఏ దోపిడీ జరుగుతుందో ఎవరికీ అర్ధంకావట్లేదు.
ఎప్పుడో ఎన్ టి రామారావు గారు టైములో 39 సం.
ల క్రితం నుంచి పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చుకుంటూ వస్తున్నాము.రామారావు గారే కాదు.
అప్పటి నుండి పనిచేసిన ముఖ్యమంత్రులు అందరు కూడా ఇల్లులు ఇచ్చారు.ఇప్పుడు ఆ ఇల్లులు అన్నిటికి కూడా OTS పేరుతో రిజిస్ట్రేషన్ నిర్ణయం మూర్ఖత్వం.
ఆ ఇల్లులకు ఇంటి పన్ను , కరెంటు బిల్లు కడుతున్నారు.MRO రిజిస్టేషన్ చేస్తే ఆ రిజిస్టేషన్ ఎలా వర్తిస్తుంది.
సబ్ రిజిస్టేషన్ ఆఫీసులో కదా రిజిస్టేషన్ చెయ్యాలి.మున్సిపాలిటీలో అయితే 15 వేల రూపాయిలు, పంచాయితీలో అయితే 10వేల రూపాయిలు , కార్పొరేషన్ లో అయితే 20 వేల రూపాయిలు కట్టమన్నారు.
OTS నిర్ణయాన్ని ప్రజలందరు వ్యతిరేకిస్తున్నారు.విశాఖపట్నం జిల్లాలో మొత్తం లబ్దిదారులు 1 లక్షా 23వేల 8 వందల 75 మంది ఉంటే అందులో కేవలం 15 వేల మందే కట్టారు.
మిగతావాళ్ళు కట్టలేమని ధైర్యంగా చెప్పుతున్నారు.ప్రజల వ్యతిరేకంతో ఈ OTS వసూలు కార్యక్రమాన్ని డ్వాక్రా గ్రూపు మహిళకు అప్పగించారు.
కట్టకపోతే మీ డ్వాక్రా గ్రూపుల్లో మీరు దాచుకున్న డబ్బుని తీసుకోవడాని ప్రయత్నం చేస్తున్నారు.డ్వాక్రా గ్రూపులలో ఉన్న డబ్బులను RP ల ద్వారా, గ్రామాల్లో అయితే CAల ద్వారా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి దయచేసి మీరు ఎవరూ ఈ OTS కట్టకండి.మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది.
ఈ దోపిడిని అరికట్టడం కోసం పార్టీలకు అతీతంగా నాయకులందరూ ప్రజలకు అవగాహన కల్పించాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy