చట్టం ముందు అందరూ సమానమే.. కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.లిక్కర్ అక్రమ వ్యాపారం చేయమని మేం చెప్పామా అని  విరుచుకుపడ్డారు.

ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగేలా లిక్కర్ వ్యాపారం చేశారని ఆరోపించారు.జంతర్ మంతర్ ధర్నాకు, నోటీసులకు సంబంధం లేదని చెప్పారు.

చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు.ఈడీ వ్యవహారంలో మేం జోక్యం చేసుకోమని వెల్లడించారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు