మృతురాలి కుటుంబానికి బియ్యం వితరణ.

రాజన్న సిరిసిల్ల జిల్లా: గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన పసుల దేవవ్వ కుటుంబానికి వీర్నపల్లి టిడిపి( TDP ) మండల అధ్యక్షుడు పెడ్తనపెల్లి రాములు( Ramulu ) ఆధ్వర్యంలో కుటుంబానికి 25 కిలోల బియ్యంను అందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాక్షులు చిన్న కాశీరామ్, గొల్లపెల్లి రాజం, నీరట స్వామి, ప్రధాన కార్యదర్శి అబ్బనవేని ఆశయ్య, కార్యదర్శులు పొత్తూరి చిన్నరాజం, మామిండ్ల అంజయ్య, అధికార ప్రతినిధి సలెంద్రి లింబయ్య, కోశాధికారి జనార్థన్, తెలుగు యువత మండల అధ్యక్షుడు బరిగెల కృష్ణ, నాయకులు వడ్లురి రాజం, నారాయణ, శ్రీనివాస్, చిన్న బుచ్చయ్య తదితరులున్నారు.

Latest Rajanna Sircilla News