శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామ పర్యటనకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగిలింది.
గ్రామంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ఓ ఆర్మీ జవాన్ ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదేమిటని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి కొంత అసహానానికి గురైనట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy