ఆంధ్రా యూనివర్సిటీ వీసీపై ఈసీకి ఫిర్యాదు

విశాఖ జిల్లాలోని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.

వీసీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ లో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.వీసీ రాజకీయ సమావేశాల్లో పాల్గొంటున్నారని కంప్లైంట్ లో పేర్కొంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు వినతిపత్రం అందజేశారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు