ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో గురువారం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బట్టు రాజు ఆద్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును లబ్దిదారులు కదిరె దేవేంద్ర భర్త కిషన్ కు 33 వేల 500 ల విలువగల చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మెన్ గుళ్లపల్లీ నర్సింహ రెడ్డి,ఉప సర్పంచ్ రేండ్ల హనుమంతు,జిల్లా యువజన నాయకుడు నిమ్మల బాబు,మాజీ ఎంపీటీసీ కొలనురి శంకర్,గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు రేండ్ల మధు,కదిరే శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ సీనియర్ నాయకులు మొగుళ్ళ గోపాల్,ఇప్ప దేవేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News