సెల్ ఫోన్ దొంగల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించిన గంభీరావుపేట ఎస్సై మహేష్.

స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్ లు దొంగతనం చేసిన కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన కుమ్మరి ఈశ్వర ప్రసాద్, మర్రి దుర్గారావు లను సోమవారం పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన గంభీరావుపేట ఎస్సై మహేష్.

.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News