డయల్ 100 కాల్ కి తక్షణమే స్పందించి యువకుని ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్ట్ సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla ) ముస్తాబాద్ మండలానికి చెందిన క్రాంతి కుమార్ ఆన్లైన్ బిజినెస్ లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయి ముస్తాబాద్ నుండి మద్దికుంటా పోయే దారిలో పాయిజన్ తీసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నిస్తున్నాడని డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించిన ముస్తాబాద్( Mustabad ) బ్లూ కోల్ట్ సిబ్బంది కాశిం,రాజు( Rajau ) సంఘటన స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని కాపాడి ముస్తాబద్ లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది.

తక్షణమే స్పందించి యువకుని ప్రాణాలు కాపాడిన బ్లూకోట్ కానిస్టేబుల్ కాశీం,హోం గార్డ్ రాజు లను జిల్లా ఎస్పీ అభినందించా.

Latest Rajanna Sircilla News